మగ్రిబ్ కు చెందిన ప్రసిద్ధ ఖుర్ఆన్ పఠనాకర్త అద్దరీర్ ముస్తపా గరబీ. ఖిరాత్ లో ఉద్ధండుడు అంటే షేఖుల్ ఖుర్రా గా ప్రసిద్ధ చెందినారు. ఆయన అష్షరాకీ ఖబీలా నాయకుల వంశంలో పుట్టారు.
భారతదేశంలోని జామియ దేవబంద్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీథులు బోధించే ఉపాధ్యాయుడు, భారతదేశ ఇస్లామీయ పండితుల నాయకుడు, అనేక భారతదేశ ఇస్లామీయ సంస్థలకు నాయకుడు.
ఆయన పేరు మూసా బిలాల్. మక్కాలోని జామియ అన్నూర్ లో ఆయన ఇమాం, ఖతీబ్, ఖుర్ఆన్ యొక్క ఖిరఆత్ అల్ అష్రహ్ యొక్క ఉపాధ్యాయుడు. 1420 మరియు 1433 సంవత్సరాలలో దుబాయ్ లో ప్రతిసంవత్సరం జరిగే ఖుర్ఆన్ పఠనాకర్తల పోటీ విజేతలను ఎంపిక చేసే బృందంలో సభ్యుడుగా ఉండినారు.